;

బీసీ కార్పొరేషన్కి నిధులు లేకుండా చైర్మన్దేనికి : మిరియం

news

*బీసీ కార్పొరేషన్కి నిధులు లేకుండా చైర్మన్దేనికి : మిరియం

*ఉలవపాడు, జనవరి 21: కందు కూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం లో కరేడు గ్రామ బీసీ నాయకులు పత్రిక ప్రకటన విడుదల చేశారు. బీసీ కార్పొరేషన్ లకు నిధులు లేకుండా చైర్మన్ లను ఎందుకు నియమించారు చంద్రబాబు నాయుడు అని 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్రచైర్మన్ మిరియం శ్రీనివాసులు నూటికి 50% గా ఉన్నటువంటి బీసీలకు కులాల వారీగా బీసీ కార్పొరేషన్ చైర్మన్లను డైరెక్టర్లను నియ మించి అర్ధరూపాయి నిధులు కేటాయించకుండా కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.

*తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలే కారణం అని చెప్పిన ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నిధులు లేకుండా బీసీలను మోసం చేయడం ఏమిటి అని ప్రశ్నిం చారు. ఓట్లు కోసం ఎన్నికల సందర్భంగా బీసీ రక్షణ చట్టం తెస్తానన్నారు నేటికీ అమలు పరచ లేదని అలాగే 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ బీసీలకు ఇస్తామన్నారు. అది నేటికీ అమ లు పరచలేదని ఈ విధంగా బీసీలను దగా చేస్తూ కాలం గడుపుతున్న చంద్రబాబునాయుడుకి రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీల నుండి*

*తీవ్ర వ్యతిరేకత వస్తుందని శ్రీనివాసులు తెలి పారు. కార్పొరేషన్లకు నిధులు లేవు సంక్షేమ పథకాలకు నిధులు లేవు కానీ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయుట కొరకు సుమారు 1700 కోట్లు ఖర్చు పెడతామని ప్రకటించిన చంద్రబాబు నాయుడుకి తగదు అని అన్నారు. ఒక వ్యక్తి కోసం ఇన్ని కోట్లు పెట్టటం అవసరమా అని ప్రశ్నించారు. నూటికి 50 శాతంగా ఉన్న బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ప్రజ లను మోసం చేయటం ఏమిటని ప్రశ్నించారు.*

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......